రోడు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో.. నాగార్జున కొడుకు అఖిల్కు, వెంకటేష్ కూతురుతో పెళ్లి జరిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు.. నాగ్, వెంకీ వియ్యంకులు కావోతున్నట్లు ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ఓ రెంజ్ లో ఈ న్యూస్ ట్రెండ్ అవుతుండటంతో.. ఈ వార్తపై అక్కినేని కుటుంబ సభ్యులు అటు దగ్గుబాటి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఇప్పటి వరకు వెంకటేష్ కూతురు పెళ్లి గురించి ఎప్పుడూ అనుకోలేదు. అలాంటిది అఖిల్కు ఇచ్చి పెళ్లి చేయబోతున్నట్లుగా ప్రచారం ఎలా జరుగుతుందో అర్థం కావడం లేదు అని దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన ఒక వ్యక్తి మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన మాట్లాడుతూ.. అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీల మద్య సన్నిహిత సంబంధాలు ఉన్న మాట నిజేమే. కానీ వెంకటేష్, నాగార్జున వియ్యంకులు కాబోతున్నారు అనే విషయంలో అసలు నిజయం లేదని.. ఇది ఎవరో కావలని సృష్టించిన రూమర్ అని చెప్పుకొచ్చాడు. వెంకీ కూతురు ప్రస్తుతం చదుబు కోసం విదేశాల్లో ఉందని, ఆమె పెళ్లి గురించి ఇప్పటి వరకు మా కుటుంబంలో ఏ ఒక్కరు ఆలోచించలేదు అని, అలాగే అఖిల్కు ఇవ్వాల్సింది అక్కినేని కుటుంబం నుండి కూడా ఎలాంటి ప్రపోజల్ రాలేదు అంటూ ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఇక ఇదే విషయంపై అక్కినేని ఫ్యామిలీ నుంచి ఏం సమాధానం వస్తుందో చూడాలి.
- Advertisement -
వెంకటేష్ కుమార్తెతో అఖిల్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన దగ్గుబాటి కుటుంబం
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -