ప్రముఖ తెలుగు యాంకర్స్లో శ్రీముఖి ఒకరు. పలు టీవీ షోలకి యాంకరింగ్ చేస్తుంది శ్రీముఖి. ఎప్పుడు హుషారుగా ఉంటూ, అందరిని అలరిస్తుంటుంది. సినిమాలలో కూడా ట్రై చేసింది కాని , లక్ కలిసి రాలేదు. దీంతో కేవలం బుల్లితెరకే పరిమితం అయింది శ్రీముఖి. ఏం జరిగిందో తెలియదు కాని, తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ పోస్ట్ చేసింది శ్రీముఖి. మనుషులు గురించి మానవత్వం గురించి మాట్లాడింది.సమాజంలో మానవత్వం చచ్చిపోతుందని,డబ్బుకే ప్రాధాన్యతనిస్తున్నారని శ్రీముఖి చాలా బాధ పడిపోయింది.
మానవత్వం మర్చిపోయావా అంటూ గతంలో నన్ను చాలామంది ప్రశ్నించారని,కాని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఎవ్వరికి మానవత్వం అనేది లేదని తెలిపింది. ఈ సమాజంలో జీవిస్తున్నాం అంటే దానికి డబ్బే కారణం అనిపిస్తుంది. మానవత్వం చచ్చే లోపు ఈ ప్రపంచం అంతమైపోతే నేను చాలా సంతోషిస్తాను” అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చింది శ్రీముఖి. ఇంతకి ఏం జరిగిందో తెలియదు కాని,ఎవరో ఆమెని ఇబ్బంది పెట్టారని మాత్రం తెలుస్తుంది.శ్రీముఖిని ఎవరు ఇబ్బంది పెట్టారని అభిమానులు అడుగుతున్న ఆమె మాత్రం సమాధానం చెప్పడం లేదు.
- Advertisement -
యాంకర్ శ్రీముఖికి వేధింపులు
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -