ఎన్నో కలలు.. ఎన్నో ఆశలు.. అన్ని కలిపి.. పరిశ్రమవైపు అడుగులు వేసేలా చేస్తాయి. ఈ రంగుల ప్రపంచంలో.. నిలబడగలం అనే నమ్మకాన్ని కలిగిస్తాయి. కాని అవన్నీ అనుభవించాలి అంటే ఇండస్ట్రీ లో చాల కష్టాలు పడాల్సి వస్తుంది. ఎవరు ఏమన్న.. ఏం చేసిన.. తలదించుకొనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది.
{loadmodule mod_custom,GA1}
కానీ సినీ పరిశ్రమ అంతా అనుకున్నట్లు రంగుల ప్రపంచం కాదని పలువురు హీరోయిన్స్ చెబుతున్నారు. పరిశ్రమలో వేధింపులు ఎదుర్కొంటున్న హీరోయిన్స్ కెమెరా వెనుక సాగుతున్న ఘోరంమైన విషయాలను ధైర్యంగా బైట పెడుతున్నారు. ఇప్పుడు ఈ వరసలో కన్నడ తార అవంతిక శేట్టి చేరింది. సౌత్లో వేధింపులు ఎక్కువయ్యాయో లేదా గతంలో కన్నా ఇప్పటి హీరోయిన్స్కి ధైర్యం పెరిగిందో తెలియదు కానీ వేధింపులపై పెదవి విప్పే హీరోయిన్స్ సంఖ్య పెరిగింది. ప్రొడ్యూసర్ సురేష్ తనను వేధించాడంటూ అవంతిక శెట్టి ఆరోపించింది. ఇదే విషయాన్ని ట్విట్టర్లో పేర్కొంది. షూటింగ్ మొదలైనరోజు నుండి సురేష్ బాగా వేదిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది అలాగే తనలాగా చాలామంది ఇలాంటి వేధింపులకు గురౌతున్నారని తెలిపించి.
{loadmodule mod_custom,GA2}
ప్రస్తుతం సురేష్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నాని బ్యాంకాక్ లో కొంత షూటింగ్ మినహా దాదాపు అంత పూర్తీ అయ్యిందని తెలిపింది. ఇంతలో సడెన్ గా తనని పిచి ముంబై వెళ్ళమని చెప్పారని ఆవేదన చెందింది. ఏం జరిగింది అని అడిగితె ని పెర్ఫార్మన్స్ పూర్ గా ఉందని అందుకే నిన్ను వెళ్ళిపొమ్మని చెప్పానని తెలిపింది. దానికి సగం రెమ్యునరేషన్ ఇచ్చారని మిగిలినది అడిగితె సురేష్ వేదిస్తున్నాడని అవంతిక శెట్టి ఆరోపించింది.
{youtube}Ghf5tnujC2Y{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related