- Advertisement -
వరంగల్ రాజకీయలలో తమదైన ముద్ర వేశారు కొండ దంపతులు.ముఖ్యంగా పరకాల నియోజిక వర్గంలో కొండ దంపతులని డీ కొట్టేవారు లేరంటే అర్థం చేసుకొవాలి వారి ప్రాబల్యం ఎలా ఉందో.అయితే ఈ దంపతుల జీవిత కథను సినిమాగా తెరక్కించడానికి ప్రయత్నాలు జరుగుతన్నట్లు ప్రచారం జరుగుతుంది.ఇప్పటికే పలుమార్లు కొండా మురళిని సంప్రదించి ఆయన జీవిత చరిత్ర విశేషాలను కూడా సేకరించారు.
ఓ కన్నడ మహిళ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ ఇప్పటికే పూర్తికాగా, త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుంది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.కొండ దంపతులు ప్రస్తుతం టీఆర్ఎస్లో కొనసాగుతున్నారు.