Thursday, May 23, 2024
- Advertisement -

నాన్నకు ప్రేమతో…నాగ‌ర్జున‌

- Advertisement -

హీరో నాగ‌ర్జున‌కు ఆయ‌న తండ్రి అక్కినేని నాగ‌ర్జున అంటే ఎంత ఇష్ట‌మో అంద‌రికి తెలిసిందే.మ‌ళ్లీ త‌న తండ్రి తలుచుకుని ఓ ట్వీట్ చేశాడు నాగ‌ర్జున‌.అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలు అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ కలిసి నటించిన ఈ అరుదైన చిత్రం ‘మనం’ . 2014 మే 23 విడుదలైన ఈ మూవీ నేటితో నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా అక్కినేని నాగార్జున తన తండ్రి నాగేశ్వరరావును స్మరించుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

మీరు మమ్మల్ని ఏడిపించి, నవ్వించి జీవితాన్ని చావును ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చారు. మేం ఎప్పుడూ మీ గురించే ఆలోచిస్తుంటాం నాన్న’ అంటూ ట్వీట్‌ చేశారు నాగ్‌.అన్నపూర్ణ బ్యానర్‌లో అక్కినేని నాగార్జున నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించారు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వ‌హించారు.

 

https://www.youtube.com/watch?v=Xz9mrDd42dU

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -