Sunday, May 19, 2024
- Advertisement -

ప‌ది సంవ‌త్స‌రాల త‌రువాత జోడి క‌డుతున్న జంట‌

- Advertisement -

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ వ‌రుస హిట్ల‌తో మంచి జోష్‌లో ఉన్నాడు.స‌ర్కార్ సినిమాతో ఇటీవ‌లే సూప‌ర్ హిట్ కొట్టాడు.విజ‌య్ హిట్ కొట్టిన ప్ర‌తి సినిమా వివాదం కావ‌డం విశేషం.ఇక విజ‌య్ త‌న త‌రువాత సినిమాను అనౌన్స్ చూశాడు.విజయ్‌ తన 63వ చిత్రాన్ని అట్లీ డైరెక్షన్‌లో చేయబోతున్నాడు.ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘తేరి’, ‘మెర్సెల్‌’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఇక వీరిద్దరు హ్యాట్రిక్‌ కొట్టడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో లేడీ సూపర్‌స్టార్‌ నయనతార హీరోయిన్‌గా నటించబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. దాదాపు ప‌ది సంవత్స‌రాలు త‌రువాత వీరిద్దరు క‌లిసి న‌టించ‌డం విశేషం.ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందించ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -