తెలుగు ఇండస్ట్రీలో సంక్రాంతి సందడి మొదలైంది. ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం కథానాయకుడు ఈ రోజే(బుధవారం) విడుదలైంది. ఎన్టీఆర్ రోల్లో ఆయన తనయుడు బాలయ్య నటించడం,క్రిష్ దర్శకత్వం వహించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన గౌతమిపుత్రశాతకర్ణి సినిమా సంక్రాంతికే వచ్చి మంచి విజయం సాధించింది. మళ్లీ వీరి కాంబినేషన్లో ఎన్టీఆర్ బయోపిక్ రావడంతో సినిమాపై అందరికి ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే దుబాయ్,అమెరికా వంటి దేశాలలో సినిమా విడుదలైంది. సినిమాకు అన్ని వైపుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోందని తెలుస్తోంది. దీంతో నందమూరి అభిమానులు థియోటర్లు సంబంరాలు చేసుకుంటున్నారు. డప్పులు వాయిస్తూ,బాణసంచా పేలుస్తూ పండుగా వాతావరణం నెలకొల్పారు అభిమానులు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా సందడి మొదలైంది.ఇప్పటికే పలు చోట్ల మొదటి షోలు మొదలైయ్యాయని తెలుస్తోంది.
- Advertisement -
కథానాయకుడుకి పాజిటివ్ టాక్
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -