Friday, April 19, 2024
- Advertisement -

పుకార్లకు సెల్ఫీతో స‌మాధానం చెప్పిన‌ ఎన్టీఆర్‌!

- Advertisement -

త‌న‌కు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు మ‌ధ్య కొంత గ్యాప్ పెరిగింద‌ని స్వ‌యంగా కమెడియ‌న్ శ్రీనివాస రెడ్డి ఓ ఇంట‌ర్య్వూలో చెప్పాడు.కొంత‌మంది వ్య‌క్తులు త‌మ మ‌ధ్య గొడ‌వ‌లు సృష్టించారని చెప్పుకొచ్చాడు శ్రీనివాస రెడ్డి.అయితే ఎన్టీఆర్ సినిమాల‌లో ఎక్క‌డ కూడా శ్రీనివాస రెడ్డి క‌నిపించ‌లేదు. దీంతో చాలామంది వీరి మ‌ధ్య గొడ‌వ‌లు నిజ‌మే అని అనుకున్నారు. శ్రీనివాస రెడ్డి త్రివిక్ర‌మ్ తీసే ప్ర‌తి సినిమాలో కనిపిస్తాడు.అలాగే ఎన్టీఆర్‌తో తీస్తున్న సినిమాలో కూడా శ్రీనివాస రెడ్డికి ఓ క్యారెక్ట‌ర్ చేస్తున్నాడు.

అయితే శ్రీనివాస రెడ్డితో ఎన్టీఆర్ అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాడనీ వార్త‌లు వ‌చ్చాయి.ఇలాంటి వార్త‌లను బ్రేక్ చేస్తు ఎన్టీఆర్ శ్రీనివాస రెడ్డితో ఓ సెల్పీ తీసుకున్నాడు. ఈ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు శ్రీనివాస రెడ్డి.ఎన్టీఆర్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అర‌వింద స‌మేత సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజ హెగ్డె న‌టిస్తుంది.

https://twitter.com/Actorysr/status/1005296691501846528/photo/1

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -