- Advertisement -
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండోసారి తండ్రి అయిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఇటీవలే ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచారు. ఇన్స్టాలో తొలి సారిగా తన ఇద్దరు కుమారుల ఫొటోను ఎన్టీఆర్ షేర్ చేశారు. అభయ్ తన చిన్ని తమ్ముడిని పట్టుకుని కూర్చీలో కూర్చుంటే ఎన్టీఆర్ వారిని తన ఫోన్లో బంధిస్తున్న.. ఫొటోను ఎన్టీఆర్ అభిమానులతో పంచుకున్నారు.
ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో అరవింద సమేత అనే సినిమా చేస్తున్నాడు.హీరోయిన్గా పూజ హెగ్డె నటిస్తుంది.దసరాకు సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.