- Advertisement -
డైరెక్టర్ సుకుమార్ లేటెస్ట్ టెక్నాలజీని భలే వాడేస్తుంటాడు. తన కుమారి 21F కోసం హీరోయిన్లను డబ్ స్మాష్ పేరుతో తన సినిమాకు ఫ్రీ గా పబ్లిసిటీ చేయించేసుకున్నాడు.
రకుల్ ,రెజీనాలతో పాటు తాజాగా వచ్చిన కృతి సనన్ ,ప్రణీత,అనసూయలను డబ్ స్మాష్ లోకి దింపేశాడు.వీరంతా కుమారి 21 F ట్రైలర్లో వచ్చే నా పేరు కుమారి – నా ఏజ్ 21 – ఐ యామ్ ఏ ఫిమేల్.. అంటూ డబ్ స్మాష్ లో అదరగొట్టేశారు. ఒక రకంగా చెప్పాలంటే ట్రైలర్లో చెప్పినట్లుగా దించేశారు.దీన్నిసుకుమార్ ప్రచారాస్త్రంగా భలే వాడేసుకుంటున్నాడు.
{youtube}DhUykHgTLMo{/youtube}
{youtube}RQy8-LXeVrM{/youtube}
{youtube}E67eayVF600{/youtube}
{youtube}vjH-szBEna0{/youtube}