Sunday, May 12, 2024
- Advertisement -

సాయి ప‌ల్ల‌వి దూల‌తిరింది..!

- Advertisement -

హీరోయిన్ ‘సాయి ప‌ల్ల‌వి’ ఫిదా సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఆమెకు తెలుగులో వ‌రుస అవ‌కాశాలు వ‌చ్చాయి. నాని,నాగ‌శౌర్య వంటి హీరోల‌తో న‌టించింది. అయితే ఇదే స‌మ‌యంలో ఆమె త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో వార్త‌ల్లో నిలిచింది. హీరోల క‌న్నా తన పాత్ర ఎక్కువ ఉండ‌లని కండిష‌న్ పెడుతుంద‌నే అప‌వాదు సాయి ప‌ల్ల‌విపై ఉంది. దీంతో పాటు ఆమె షూటింగ్‌కు టైమ్ రాద‌ని కూడా ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపించాయి.

ఇక విష‌యం ప‌క్క‌న పెడితే సాయి ప‌ల్ల‌వి న‌టించిన రెండు సినిమాలు శుక్ర‌వారం విడుద‌లైయ్యాయి. యంగ్ హీరో శ‌ర్వానంద్‌తో కలిసి ప‌డ ప‌డి లేచే మ‌న‌స్సు సినిమాలో న‌టించింది. దీంతో పాటు త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్‌తో మారి -2 సినిమాలో న‌టించింది. ఈ రెండు సినిమాలు శుక్ర‌వారమే విడుద‌లైయ్యాయి. ఈ రెండు సినిమాల‌పై భారీ ఆశ‌లు పెట్టుకుంది. కాని ఆమె ఆశ‌ల‌పై నీళ్లు చాల్లారు ప్రేక్ష‌కులు. నిన్న (శుక్ర‌వారం) విడుద‌లైన ఈ రెండు సినిమాల‌కు మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. ఈ రెండు సినిమాలు అనుకున్నంత రేంజ్‌లో లేవ‌ని ప్రేక్ష‌కులు తేల్చేశారు. ఇంకా చెప్పాలంటే ఈ రెండు సినిమాలు ఫెయిల్ అని అంటున్నారు సీని అభిమానులు.

ఈ రెండు సినిమాల ఫెయిల్స్ హీరోల క‌న్నా సాయి ప‌ల్ల‌వికే ఎక్కువ న‌ష్టం క‌లిగింద‌ట‌. ఇటీవ‌ల కాలంలో సాయి ప‌ల్ల‌వికి స‌రైన హిట్లు లేవు. దీంతో ఎలాగైనా ఈ రెండు సినిమాల‌తో హిట్లు కొట్టి రేస్‌లోకి వ‌ద్దమ‌ని భావించిన సాయి ప‌ల్ల‌వికి ఈ రెండు సినిమాల ఫ‌లితాలు షాక్ ఇచ్చాయి. మొత్త‌నికి సాయి ప‌ల్ల‌వి దూల‌తిరిందని అంటున్నారు సీని అభిమానులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -