Saturday, May 11, 2024
- Advertisement -

తొడ‌ల అందాన్ని ఎర‌గా వేస్తోందా..?

- Advertisement -

అతిలోక సుంద‌రి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి అంద‌రికి తెలిసిన విష‌య‌మే. తొలి సినిమాతో హిట్‌ను త‌న ఖాతాలో వేసుకుంది జాన్వీ క‌పూర్‌. ఇప్పుడు త‌న రెండో సినిమా చేస్తు బిజీగా ఉంది. అయితే శ్రీదేవి రెండో కూతురు కూడా కుషీ క‌పూర్ కూడా హీరోయిన్‌గా మారాలని చూస్తోంది. త‌ల్లి, అక్క‌కు వ‌చ్చిన క్రేజ్ చూసి కుషీ క‌పూర్ కూడా హీరోయిన్‌గా న‌టించాల‌ని భావిస్తోంది. కుషీ క‌పూర్ అందం హీరోయిన్‌కు ఏమాత్రం త‌గ్గ‌దు. ఇంకా చెప్పాలంటే అక్క జాన్వీ క‌పూర్ క‌న్నా గ్లామ‌ర్‌గా క‌నిపిస్తోంది కుషీ క‌పూర్. తాజాగా ఈ భామ ఓ ప్రైవేట్ పార్టీకి వెళ్తున్న స‌మ‌యంలో తీసుకున్న ఫోటో ఒక‌టిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో కుషీ క‌పూర్ రాత్రి వేళలో త‌ళ్లుకున మెరిసే డ్రెస్ వేసి క‌నిపించింది.

ఈ డ్రెస్‌లో పై నుంచి క్రింద వ‌ర‌కు ఒకే ఫ్రేమ్‌లో క‌నిపిస్తోంది. ఇక ఈ ఫోటోలో ప్ర‌ధాన ఆకర్ష‌ణ అంటే ఆమె తొడ‌లే(థైస్‌) అని చెప్పాలి. ఈ డ్రెస్‌లో కుషీ క‌పూర్ తొడ‌ల అందాలు బాగా క‌నిపిస్తున్నాయి. అలా తొడ‌ల అందాలు క‌నిపించడానికే ఇలా డ్రెస్ డిజైన్ చేయించిన‌ట్లు ఉంది. మొత్త‌నికి హీరోయిన్‌గా ప‌రిచియం అవుదమ‌ని భావిస్తున్న కుషీ క‌పూర్ త‌న తొడ‌ల అందాల‌తో అవ‌కాశాల‌కు ఎర వేసిన‌ట్లు ఉంది. కుషీ క‌పూర్‌ను హీరోయిన్‌గా చేసే బాధ్య‌త‌ను బాలీవుడ్ స్టార్ నిర్మాత క‌ర‌ణ్ జోహార్‌కు అప్ప‌గించిన‌ట్లు సమాచారం. జాన్వీ క‌పూర్‌ను కూడా క‌ర‌ణ్ జోహారే హీరోయిన్‌గా ప‌రిచియం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -