టాలీవుడ్ సంచలన నటి శ్రీరెడ్డి తన ఫేస్బుక్లో మరోసారి రెచ్చిపోయింది.ఆ మధ్య మీడియాలో హల్ చల్ చేసిన శ్రీరెడ్డి కొంతకాలంగా టివి ఛానల్స్ లో కనిపించడం లేదు.నటుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్,వాళ్ల అమ్మాగారిపై చేసిన దారుణమైన వ్యాఖ్యలతో ఆమెను ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక చేసేది లేక శ్రీరెడ్డి తన ఫేస్బుక్లో తనకు ఇష్టం వచ్చినట్లు పోస్ట్లు పెడుతుంది.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ప్రోమోలో శ్రీరెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.నేను ఇండస్ట్రీలో చేస్తున్నది వ్యభిచారమే అని సంచలన కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో చేస్తున్నది వర్క్ కాదని వ్యభిచారమే చేస్తున్నా అని శ్రీరెడ్డి తెలిపింది. ఓ డిప్యూటీ సీఎం కొడుకు తన మాజీ బాయ్ ఫ్రెండ్ అని శ్రీరెడ్డి తెలిపింది. ఈ ప్రోమోలో దగ్గుబాటి రానా గురించి అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి . త్రిష గురించి చేసిన వాఖ్యలు చెప్పుకోలేని రీతిలో ఉన్నయి.
రానా త్రిషని వెంటేసుకుని తిరుగుతాడని …..పైగా బావగారు మీరు ఏమి అనుకోవద్దు అంటూ వ్యాఖ్యనించింది.దగ్గుబాటి సురేష్ బాబు కొడుకు అభిరామ్ తనకు అవకాశలు ఇప్పిస్తానని చెప్పి లైంగికంగా వాడుకున్నాడని తెలిపి సంచలనానికి తెరలేపింది.