టాలీవుడ్ సంచలన నటి శ్రీరెడ్డి ఫేస్బుక్లో తన వివాస్పద కామెంట్స్ని ఆపడం లేదు.టీవీ చానెల్స్ ఆమెను పట్టించుకోకపోవడంతో తన ఫేస్బుక్ వేదికగా పలువురి నటులపై కామెంట్స్ చేస్తు కాలం గడిపేస్తుంది.శ్రీరెడ్డి తాజాగా తమిళ ఇండస్ట్రీని టార్గెట్ చేసుకుని కొందరిని విమర్శిస్తుంది.రాఘవ లారెన్స్, శ్రీకాంత్, సుందర్ సి వంటి తారలు ఆమెను మోసం చేసినట్లుగా ఆరోపణలు చేసింది. అక్కడ ఇంటర్వ్యూలలో కూడా అసభ్యపదజాలంతో సదరు నటులపై విరుచుకుపడింది.
ఈ విషయంలో తన లిస్ట్ చాలా చిన్నదాని కొందరు టాప్ హీరోయిన్ల లిస్ట్ చాలా పెద్దగా ఉంటుందని చెప్పింది. నేను పడుకున్నా లిస్ట్ కన్నా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా వెలుగుతున్న వారి లిస్ట్ చాలా పెద్దదిగా ఉంటుందని చెప్పుకొచ్చింది.శ్రీరెడ్డి చేసిన కామెంట్స్పై తమిళ ఇండస్ట్రీ ఆమెపై యాక్షన్కు రెడీ అవుతుందని సమాచారం.