Thursday, May 16, 2024
- Advertisement -

శ్వేతాకి కాకినాడలో ఏం పని?

- Advertisement -

కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్ లో మంచి హీరోయిన్ గా మార్కులు తెచ్చుకుంది శ్వేతాబసు. ఈ సినిమా మంచి హిట్ కొట్టింది.

దాంతో తెలుగులో వరసగా సినిమాలో నటొంచేసింది. అయితే కొత్త బంగారు లోకం తరువాత ఏ సినిమా కూడా పెద్ద విజయం సాధించలేదు. దాంతో శ్వేతాబసు పక్క దారిలో నడిచింది. వ్యభిచారంలో పట్టుబడిన శ్వేతాబసు ఆ తరువాత ముంబైకి వెళ్లిపోయింది. 

అయితే శ్వేతాబసు సడేన్ గా కాకినాడలో దర్శనం ఇచ్చింది. ఓ బట్టల దుకాణం వేసిన స్కీమ్ కి ప్రమోషన్ చేసింది. శరవణ సిల్క్స్ క్రిస్మస్ సంక్రాంతి సేల్ అంటూ కొత్త స్కీమ్ కి ప్రచారం చేసింది. కాకినాడతో తనకు మంచి అనుబంధం ఉంది.

కొత్త బంగారు లోకం యూనిట్ తో కలిసి వచ్చాను. కాకినాడ కాజా అంటే చాలా ఇష్టం అని తెలిపింది.  ప్రస్తుతం శ్వేతాబసు ఏ సినిమాలో కూడా నటించడం లేదు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -