Friday, March 29, 2024
- Advertisement -

వర్మకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సెన్సార్‌ బోర్డు!

- Advertisement -

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు సెన్సార్ బోర్డ్ షాక్ ఇచ్చింది. ఈ మద్య కాలంలో ఎక్కువగా రియల్ స్టోరీలను బేస్ చేసుకొని సినిమాలు తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ మద్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసు ఆధారంగా  “దిశ ఎన్ కౌంటర్” మూవీ తీస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లు, ట్రైలర్‌ విడుదల చేశాడు.

త్వరలోనే విడుదల చేద్దామనుకుంటున్న సమయంలో సెన్సార్ బోర్డ్ ఆయనకు షాక్‌ ఇచ్చింది. సెన్సార్ ఇవ్వాలో లేదో నలుగురు సభ్యుల బోర్డ్ తేల్చుకో లేకపోయింది. ఇప్పటికే దిశ ఎన్ కౌంటర్ మూవీపై దిశ పేరెంట్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

కోర్టుల నుంచి బయటపడ్డ ఈ సినిమాకి సెన్సార్ బోర్డు దగ్గర మాత్రం బ్రేక్ పడింది. సెన్సార్ రిజెక్ట్ అవడంతో సినిమా విడుదలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

అందుకే నేను బరువు పెరిగాను : నమిత

నన్ను టార్గెట్ చేస్తున్నారు.. వాళ్లను పట్టుకోండి లేదంటే మౌనదీక్షకు దిగుతాను!

ప్రేమ-పగ ఎమోషన్ తో ‘ఉప్పెన’ ట్రైలర్ దుమ్మురేపుతుంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -