Thursday, May 16, 2024
- Advertisement -

దర్శకుడిగా కాదు..క్రియేటివ్ దర్శకుడిగా మాత్రమే

- Advertisement -

బహూబలి సూపర్ విజయంతో దేశవ్యాప్తంగా మంచి పేరుతెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి తర్వాత సినిమా ఏమిటీఅ నిఅందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బహుబలి 2 తెరకెక్కించే పనిలో ఉన్న రాజమౌళి ఆ చిత్రంత ర్వాత ఏ చిత్రానికి దర్శకత్వం వహిస్తారో అని అంతటా చర్చనీయాంశమైంది.

అయితే రాజమౌళి మాత్రం తన తదుపరి చిత్రం బాలీవుడ్లో చేయనున్నట్లు సమాచారం.అయితే ఇక్కడ కూడా ఓ ట్విస్ట్ ఉంది.అదేంటంటారా.ఆ సినిమాకి దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్. సన్నిడియోల్హీరోగారానున్న మేరా భారత్మహాన్చిత్రానికి విజయేంద్రప్రసాద్ దర్శకత్వం చేయనున్నారు.ఈ చిత్రానికి రాజమౌళి క్రియేటివ్ దర్శకుడిగా  పనిచేయనున్నట్లు బాలీవుడ్ సమాచారం.

తగంలో కూడా రాజమౌళి తన తండ్రి సినిమా రాజన్నకు పనిచేశారు. ఇప్పుడు హిందీ సినిమాకు తనతండ్రికి చేదోడువాదోడుగా ఉండాలనుకుంటున్నాటడ రాజమౌళి. బహుశాడైరక్ట్గాబాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వకుండా ఇలా వద్దామనుకుంటున్నాడేమో రాజమౌళి. ఏది ఏమైనా ఆల్ది బెస్ట్ జక్కన్న.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -