Monday, April 29, 2024
- Advertisement -

100 రోజుల తర్వాత ఇంటికొచ్చిన విష్ణు భార్య పిల్లలు..!

- Advertisement -

విష్ణు, విరానికా మన టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. వీరి జంటకు మంచి కపుల్ అనే పేరు కూడా ఉంది. ఇద్దరు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తమ బెస్ట్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే గత 70 రోజులుగా ఇండియా మొత్తం లాక్ డౌన్ లో ఉన్న సంగతి తెలిసిందే.

ఈ టైంలో పిల్లలు విరానికా తన దగ్గర లేరని విష్ణు గతంలో ఎమోషనల్ వీడియో ని షేర్ చేసుకున్నాడు. మార్చ్ ఫస్ట్ వీక్లో రిలేటివ్స్ కి బాలేదని సర్జరీ అయిందని చూడటానికి వెళ్ళారు. మార్చ్ 19న మోహన్ బాబు గారి బర్త్ డే కోసం విష్ణు మోహన్ బాబు గారు ఇండియా వచ్చేశారు. మరో నాలుగు రోజుల్లో విరానికా, పిల్లలు వచ్చే టైంకి లాక్ డౌన్ అమలు కావడంతో వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సివచ్చింది.

అయితే రీసెంట్ గా 100 రోజుల తర్వాత ఇంటికి వచ్చేస్తున్నాం అంటూ ఫ్లైట్లో పిల్లలతో ఉన్న ఫోటోని పోస్ట్ చేసింది విరానికా. ఇన్ని రోజులు సింగపూర్ లో ఉన్నాం.. ఇంటికి వెళ్ళడానికి సహాయం చేసిన ఇండియన్ సింగపూర్ వాళ్ళకి చాలా థాంక్స్ చాలా హెల్ప్ ఫుల్ గా ఉన్నారు మీ టీం అంతా అంటూ పోస్ట్ చేసింది విరానికా. విరానిక పోస్ట్ చూసిన మనోజ్ వెల్ కమ్ బ్యాక్ వదిన మిమ్మల్ని చూడటానికి నేను వెయిట్ చేయలేక పోతున్నాను అంటూ ట్వీట్ చేశాడు.

బలుపు అనుకోండి.. ఇంకా ఏదైన అనుకోండి.. జబర్దస్త్ వదలను : అనసూయ

పెళ్లి రోజు భయపడి పారిపోవాలనుకున్నా : మంచు లక్ష్మీ

బుల్లితెరపై కూడా వేధింపులు ఉన్నాయి.. రాత్రి రమ్మన్నాడు : నటి కళ్యాణి

దీపిక పదుకొనే టాటూ ఎలా మాయమైదంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -