Tuesday, April 30, 2024
- Advertisement -

సీటీలు చిరిగిపోవాల్సిందేనా.. బ్రో సెన్సార్ అప్డేట్ పై ఫ్యాన్స్ హ్యాపీస్..!

- Advertisement -

పవన్ కళ్యాణ్ సాయి తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా ఈ నెల 28న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో తేజ్ ఒక్కడే సోలోగా పాల్గొంటున్నాడు. పవన్ కూడా త్వరలో బ్రో ప్రమోషన్స్ చేస్తాడని తెలుస్తుంది. ఇదిలాఉంటే ఈ సినిమా రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా సెన్సార్ నుంచి యు/ఏ తెచ్చుకుంది. బ్రో సినిమా చూసిన సెన్సార్ టీం చిత్ర యూనిట్ ని ప్రశంసించారట. సినిమాలో పవన్ తేజ్ సీన్స్ అదిరిపోయాయని తెలుస్తుంది.

అంతేకాదు సినిమా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మంచి ఫీస్ట్ అందిస్తుందని పవన్ కళ్యాణ్ కొన్ని సీన్స్ సిటీలు చిరిగిపోయేలా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారని చెబుతున్నారు. బ్రో సెన్సార్ నుంచి వచ్చిన పాజిటివ్ రిపోర్ట్ తో సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడింది.

బ్రో సినిమాను సముద్రఖని డైరెక్ట్ చేశారు. సినిమాలో సాయి తేజ్ కి జోడీగా కెతిక శర్మ నటించింది. ప్రియా ప్రకాశ్ వారియర్ కూడా ఒక హీరోయిన్ గా చేస్తుంది. థమన్ మ్యూజిక్ అందించిన ఈ బ్రో వెండితెర మీద మ్యాజిక్ చేయాలని చూస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -