Saturday, May 18, 2024
- Advertisement -

డ్రగ్స్ రాకెట్‍లో.. మెగా హీరో..?

- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్ ను డ్రగ్స్‌ వ్యవహారంలో ఓ ఊపు ఊపేస్తోంది. డ్రగ్స్ తీసుకునేవారిలో ప్రముఖులు ఉన్నట్లుగా తెలుస్తోంది. పెద్ద వారు కావడంతో పోలీసులు డైరెక్ట్ గా నోటీసులు ఇవ్వడం లేదట. కొందరిని పర్సనల్ గా కలిసి పోలీసుకు కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరి కొందరు పేర్లు బయటకు రాకుండా వారిని విచారించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు 12 మంది సెలబ్రెటీలను పోలీసులు ప్రశ్నించేందుకు సిద్దం అయ్యారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లుగా పోలీసు ఉన్నతాధికారులు వెళ్లడి చేశారు.

ఇక ఈ వ్యవహారంలో మెగా హీరో అల్లు శిరిష్ కూడా ఉన్నట్లు అనుమానాలు వస్తున్నాయి. పోలీసుల నుంచి వస్తున్న లీకులు.. అలానే సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం.. అల్లు శిరీష్‌ మూడు నాలుగు సంవత్సరాలుగా డ్రగ్స్‌ను తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. శిరిష్ మూవీస్ లోకి రాకముందు పార్టీలు, పబ్‌లు అంటూ తెగ తిరిగేవాడు. చదువుకునేప్పుడే అల్లు శిరీష్‌కు చెడు అలవాట్లు ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారంలో ఆయనకు సంబంధం లేదు అనడం పొరపాటే అవుతుంది. తనకున్న బ్యాక్‌గ్రౌండ్‌లో అల్లు అరవింద్‌ తన కొడుకు పేరును బయటకు రాకుండా జాగ్రత్త పడ్డట్లుగా తెలుస్తోంది.

అల్లు శిరీష్‌తో పాటు సురేష్‌బాబు తనయుడు అభిరామ్‌ గురించి కూడా మీడియాలో డ్రగ్స్‌ విషయమై పేరు వినిపిస్తుంది. వీరిద్దరే కాక.. ఇంకా చాలా మంది ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అల్లు శిరిష్ సినిమాల విషయంకు వస్తే.. ఆయన ఎక్కడికి పోతావ్ చిన్నవాడా” ఫేమ్ ఐ వి ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఇటివలే ఈ సినిమా యూనిట్ చెంచాల గూడా జైలులో సందడి చేశారు. జైలుకు తరిలించే సీన్స్ తెరకెక్కించారట. జైలు అధికారులతో కలిసి అల్లు శిరీష్ .. మాట్లాడాడాడు ..ఖైదీల ఆలోచన విధానంలో మార్పులు వచ్చేలా శిరీష్ మాట్లాడిన విధానం చాలా బాగుందంటూ జైలు అధికారులు అభినందించడం విశేషం. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా సీరత్ కపూర్, సురభిలు నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -