Monday, May 13, 2024
- Advertisement -

అల్లు అర్జున్‌ సైలెంట్‌ అయ్యాడా?

- Advertisement -

పవన్ ఫ్యాన్స్ తో అవసరం లేని తలనొప్పులు తెచ్చుకున్నాడు బన్నీ. దాంతో ఇప్పటికి పవన్ ఫ్యాన్స్ బన్నీని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. బన్నీ విజయాన్ని మెగా ఫ్యాన్స్ హర్షించినా కానీ అతను పవన్‌ లేదా చరణ్‌ని డామినేట్‌ చేస్తే వాళ్లు ఒప్పుకోలేరనేది తేటతెల్లమయింది. సో అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు కోపడే విధంగా ఎలాంటి మాటలు మాట్లడం లేదు.

సరైనోడు చిత్రం భారీ వసుల్ సాధించిందని చెప్పుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు సరైనోడు గురించి ఏం మాట్లడం లేదు. ఈ చిత్రాన్నికి వాళ్ళు చెప్తోన్న లెక్కలను చూస్తే ఇప్పటికే ఈ చిత్రం మగధీర, అత్తారింటికి దారేది వసూళ్లని దాటేయాలి. కానీ ఎందుకో సడన్ గా ఈ చిత్రం కలెక్షన్స్ గురించి ఎలాంటి మాట మాట్లడం లేదు. ఈ చిత్రం ఆ సినిమా రికార్డులను, ఈ సినిమా రికార్డులను దాటేసింది అని చెప్పుకోకుండా సింపుల్ గా టాప్‌ 5 హిట్స్‌లో ఉందని అని చెప్పి సరిపెట్టారు.

అత్తారింటికి దారేది కానీ, మగధీరని కానీ కొట్టిందనే ప్రచారం స్టార్ట్ అయ్యి ఉంటే అభిమానులే తిరగబడిపోయే అవకాశముంది. మరి సరైనోడు విషయంలో ముందు కలెక్షన్స్ ఓ రెంజ్‍లో వచ్చియాయి అని చెప్పిన బన్నీ ఇప్పుడు సైలెంట్ అయ్యిపోయాడు. ఈ విషయం లో అల్లు అర్జున్ ఎందుకు సైలెంట్ అయ్యాడో అతనికే తెలియాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -