Monday, May 6, 2024
- Advertisement -

తాగి నడిరోడ్డు మీద రచ్చ చేసిన త్రిష!

- Advertisement -

ఈ మధ్య అందాల నటి త్రిష నిత్యం వార్తల్లోకెక్కుతోంది. అయితే ఇటవకే రామ్ చరణ్ తో ఈ ముద్దు గుమ్మ పార్టీ చేసుకుంది. ఈ పార్టీ లో ఫుల్లుగా తాగి ఎంజాయ్ చేసిందట. అలాగే చరణ్ తో ఫోటోస్ దిగింది. ఆ ఫోటోస్ ఎవరు అప్‌లోడ్ చేశారో కానీ అవి సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి. అయితే ఇలాంటి పార్టీలు చేసుకోవడం మాములే అని నెటిజన్లు లైట్ తీసుకున్నారు.

అయితే మళ్లీ ఈ అమ్మడు ఫుల్ గా మద్యం తాగి రచ్చ రచ్చ చేసింది.  ఈ అమ్మడు మాత్రం ఫుల్ గా తాగి నడిరోడ్డపై నానా హంగామా చేసింది. మద్యం మత్తులో తూలుతూ, పిచ్చిపట్టిన అమ్మాయిలా రచ్చ చేసింది. ఈ తతంగాన్ని ఓ యువకుడు తన కెమెరాలో షూట్ చేసి దానిని ఇంటర్నెట్‌లో పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో ప్రస్తుతం హల్ చల చేస్తోంది.

నిన్నటిదాకా పక్కింటి అమ్మాయిలా ఎంతో పద్ధతిగి ప్రవర్తించిన త్రిష.. ఇలా వ్యవహరిస్తోందేంటి? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగిస్తే.. కెరీర్ మళ్ళీ గాడిలో పడే ప్రమాదముందని, ఆలోపే అమ్మడు కోలుకుంటే బాగుంటుందని అంటున్నారు. అయితే త్రిషకు ఇలా వార్తల్లోకెక్కడం మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటివి త్రిష ఖాతలో చాలనే ఉన్నాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -