Friday, May 17, 2024
- Advertisement -

వేణు మాధవ్ తన వ్యాధి గురించి ఏం చెప్పాడంటే..?

- Advertisement -

వేణు మాధవ్ ఈ మధ్య నంద్యాల టైంలో.. బాగా మెరిసాడు. టీడీపీ తరుపున ప్రచారం చేశాడు. జగన్, రోజాలపై ప్రచారం టైంలో వేణు మాధవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వేణు వెనకల చంద్రబాబు ఉండి.. ఇలా నడిపించిన విషయం తెలిసిందే. జగన్ అభిమానులు గట్టిగా హెచ్చరించడంతో వేణు కొంచం ఊపు తగ్గించాడు.

ఇక ఇటివలే చంద్రబాబుని వేణు మాధవ్ అమరావతి సచివాలయంలో కలిశాడు. నంద్యాల ఎన్నికల్లో విజయం సాధించినందుకు.. సంతోషం అని వేణు.. చంద్రబాబుతో అనడమే కాకుండా.. టీడీపీ కోసం ఇంకా పని చేస్తానని చెప్పాడట. అయితే వేణు ఇటివలే ఓ న్యూస్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వూలో పవన్ కళ్యాణ్ గురించి, తాను ఒక వ్యాధితో బాధపడుతున్నాడనే వార్తలులకు సమాధనం ఇచ్చాడు. వచ్చే ఎన్నికల్లో పవన్ మద్దతు లేకున్న టీడీపీ గెలుస్తోందని అన్న ప్రేశ్నకు వేణు సమాధానం ఇస్తూ.. తనకు తెలిసినంత వరకు పవన్ కల్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రారని అన్నారు.

అలానే నంద్యాలలో జగన్ ను, రోజాను తిట్టాడానికి ఎంత డబ్బు తీసుకున్నారు అన్న ప్రశ్నకు.. వేణు నవ్వుతూ అవన్ని పుకర్లు అనేశాడు. అలానే సోషల్ మీడియాలో మీరు ఏదో వ్యాధితో బాధపడుతున్నట్లు వస్తున్న వార్తల గురించి ఏం చెప్తారు అని అడిగితే.. ఎంత బ్లడ్ అయిన ఇవ్వడానికి రెడీ.. చెక్ చేయించుకోండి వేణు మాధవ్ చెప్పారు. ఎలాంటి వ్యాధితో బాధపడటం లేదు అని తెలిపాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -