Saturday, April 20, 2024
- Advertisement -

నోయెల్ తో విడిపోయిన తర్వాత ఎస్తర్ ఏం చేస్తుందో తెలుసా ?

- Advertisement -

ప్రముఖ దర్శకుడు తేజ డైరెక్షన్ లో వచ్చిన “వెయ్యి అబద్ధాలు” అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎస్తర్ పరిచయం అయింది. ఈ సినిమాతో నటిగా మంచి గుర్తింపే తెచ్చుకుంది. ఆ తర్వాత భీమవరం బుల్లోడు సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే మొదటగా ఎస్తర్ బాలీవుడ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ అమ్మడికి తెలుగులోనే మంచి గుర్తింపు లభించింది.

దీంతో అడపాదడపా సినిమాలతో రాణిస్తున్న ఎస్తర్.. టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన నోయెల్ అనే సింగర్ మరియు నటుడుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ పెళ్లైన కొంతకాలానికే విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎస్తర్ కూడా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.

ఈ నేపథ్యంలో ఇండస్ట్రీకి సంబంధించిన ఎలాంటి వేడుకలకు ఆమె హాజర్ కావడం లేదు. అయితే చివరిగా తెలుగులో ఎస్తర్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన “జయ జానకి నాయక” అనే చిత్రంలో చిన్న పాత్ర చేసింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు తెలుగులో ఈ హీరోయిన్ కనిపించలేదు. కాగా ప్రస్తుతం ఎస్తర్ కుటుంబ సభ్యులతో కలిసి మైసూరు లో నివాసం ఉన్నట్లు తెలుస్తోంది.

సుడిగాలి సుధీర్‌కు కరోనా.. రష్మి గౌతమ్ పరిస్థితేంటి..?

రెండేసి పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు వీరే..!

బుల్లితెరపై చేస్తున్న సంగీత ఎంత పారితోషికం తీసుకుంటుందంటే ?

యాంకర్ ప్రదీప్-శ్రీముఖికి పెళ్లి.. పేర్లు కూడా ప్రింట్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -