- Advertisement -
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే ఆలపాటి రాజాలకు రైల్వేకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో రైల్రోకోలో వీరు పాల్గొన్నారు. నేతలిద్దరూ కోర్టుకు హాజరు కాకపోవడంతో వారెంట్ జారీ చేశారని సమాచారం.