Thursday, May 23, 2024
- Advertisement -

ట్రైన్ లో తిరుపతి కి కెసిఆర్ , భారీ జనం తో !

- Advertisement -

తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేకర రావు కొత్త సాంప్రదాయం మొదలు పెట్టబోతున్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే మొక్కులు తీర్చుకుంటా అని కెసిఆర్ ఉద్యమకారుడిగా ఉన్నప్పుడే ప్రకటించారు. సో అందులో తిరుపతి మొక్కు కూడా ఒకటి. అదీ స్వయంగా ట్రైన్ లో వెళ్ళడం అనేది విశేషంగా చెప్పాలి.

శాసనసభ లో ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ మొక్కులు చెల్లించుకోవడం కోసం తాను ఒక్కడినే కాకుండా పది జిల్లాల నుంచీ జనాలని తీసుకుని మరీ ప్రత్యెక ట్రైన్ లో తిరుపతి వెళతా అని ప్రకటించారు. 

తిరుపతి నుంచి అజ్మీరు కి కూడా వెళ్తా అన్నారు ఆయన. తెలంగాణ రాష్ట్రం వస్తే తిరుమల శ్రీవారికి కానుకలు ఇస్తానని మొక్కుకున్నానని పేర్కొంటూ శ్రీవారికి రూ. 5 కోట్లు విలువ చేసే కానుకలు స్వయంగా సమర్పిస్తానని ఆ సమయంలోనే కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ మొక్కులు చెల్లించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీచేసింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -