- Advertisement -
చంద్రబాబు, లోకేష్ లకు ప్రజాధనం ఖర్చు చేయడం అంటే చాలా ఇష్టం అనుకుంటా.. అందరికి బిసిలేరి నీళ్ల బాటిల్ లు ఇచ్చి.. వారు మాత్రం హిమాలయన్ మినరల్ వాటర్ బాటిల్ లు తెప్పించుకుంటారు. ఒకొక్క హిమాలయన్ మినరల్ వాటర్ బాటిల్ 60రూపాయలు. అంటే ఒక్కో రోజుకు సరాసరి 5 బాటిల్ లు ఏసుకున్నా.. ఇద్దరికీ 10 బాటిల్ లు. ఒక్క బాటిల్ 60రూపాయలు.. అలా 10 బాటిలకు 600 రూపాయలు.
ఒకరోజుకు వీళ్ళ నీళ్ల బాటిల్ లకే ఖర్చు ఇంత పెట్టుతున్నారు. అంటే నెల కు 300 బాటిలు.. అంటే 300*60 = 18000 రూపాయలు. ఇక సంవత్సరంకు 3600*60= 216000 రూపాయలు. సామాన్యులకు రక్షిత మంచినీరు ఇచ్చే మనసు లేదు, మేనిఫెస్టో లో చెప్పినట్టు 2రూపాయలకు 20లీటర్ ల ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా ఇచ్చే మనసు లేదు!! మల్లి మా రాష్ట్రము పేదది, ఆదుకోవాలి అంటూ ఇలా ప్రజా ధనాన్ని దుబారా చేస్తే ఎలా ??