Thursday, April 25, 2024
- Advertisement -

ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం..!

- Advertisement -

ఈ మద్య రోడ్డు ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలే కాదు.. విమాన, రైలు ప్రమాదాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఈజిప్టులో మరోసారి ఘోర రైలు ప్రమాదం జరిగింది. తాజాగా రాజధాని కైరో నుంచి బయలుదేరిన రైలు పట్టాలు తప్పిన ఘటనలో 11 మంది మృతి చెందగా, మరో 98 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక బృందాలు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి.

పట్టాలు తప్పడంతో అక్కడ పరిస్థితి అస్త వ్యస్థంగా తయారైంది. తీవ్రంగా గాయపడ్డ వారి స్థితి ఘోరంగా ఉంది. సహాయక చర్యల్లో 50కిపైగా అంబులెన్స్‌లు పాలుపంచుకున్నట్టు పేర్కొంది. కాగా, క్షతగాత్రుల్లో ఎక్కువమంది చిన్నారులు ఉన్నట్టు స్థానిక మీడియా తెలిపింది.

ఇక క్షతగాత్రుల్లో కొంత మంది పరిస్థితి విషమంతగా ఉందని అధికారులు తెలిపారు. తాజా ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాగా, గత నెలల్లో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 32 మంది మృతి చెందగా, 165 మంది గాయపడ్డారు.

నేటి పంచాంగం,సోమవారం(19-04-2021)

తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన నటుడు నరేష్!

మోత్కుపల్లి ఆరోగ్యం సీరియస్.. రాష్ట్రం కుడా సీరియస్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -