Friday, May 24, 2024
- Advertisement -

శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కేసిఆర్ పై కేసులు

- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పై ఆంద్రప్రదేశ్ లో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ కేసును తెలుగు దేశం నేతలు పెట్టారని సమాచారం.  చంద్రబాబుపై కుట్రపన్ని ఇలా చేస్తున్నారని వారు ఆరోపించారు.

చంద్రబాబు నాయుడు స్టీఫెన్ సన్ ఫోన్ సంభాషణ టివీలో ప్రసారమయిన విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కుట్రపన్నారని టీడిపి నేతలు కృష్ణా, గుంటూరు, విశాఖపట్టణం మరియు తూర్పు గోదావరి జిల్లాల్లో కేసులు నమోదు చేసినట్లు సమాచారం.  

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -