Thursday, April 25, 2024
- Advertisement -

మంచి టీచర్ : గ్లోబల్ టీచర్స్​ ప్రైజ్​మనీ-2020

- Advertisement -

మహారాష్ట్రకు చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రంజిత్​సింగ్ డిసలేకు అరుదైన గౌరవం దక్కింది. ‘గ్లోబల్ టీచర్స్​ ప్రైజ్​మనీ-2020’ వరించింది. ఇందుకు బహుమతిగా రూ.7.38 కోట్ల నగదును అందుకోనున్నారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు నూరు శాతం ఉండేలా చేయడమే కాకుండా, పాఠ్యపుస్తకాలకు క్యూఆర్​ కోడ్​ను ప్రవేశ పెట్టి విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టినందుకు గానూ రంజిత్​ సింగ్​ డిసలేను ఈ బహుమతి లభించింది.

యునెస్కో భాగస్వామ్యంతో వర్కే ఫౌండేషన్​ ఏటా ఈ గ్లోబల్ టీచర్స్​ ప్రైజ్​మనీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాదికిగాను లండన్​లోని నేచురల్​ హిస్టరీ మ్యూజియంలో ఈ ఎంపిక కార్యక్రమం జరిగింది. ఈ బహుమతి కోసం 140 దేశాల నుంచి మొత్తం 12 వేలకు పైగా నామినేషన్లు వచ్చాయని ఫౌండేషన్​ ప్రతినిధులు తెలిపారు. ఈ అవార్డు తుది జాబితాకు మొత్తం 10మందిని ఎంపిక చేయగా… వారందరిలో రంజిత్​ సింగ్​ డిసలే విజేతగా నిలిచాడని ప్రకటించారు.

Also Read

మన హీరో,హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పేది వీళ్ళే..!

లేడీ గెటప్ లో కనిపించిన టాలీవుడ్ హీరోలు..!

రహస్యంగా పెళ్ళి చేసుకున్న సెలబ్రిటీలు వీళ్లే..!

మన హీరోలు వాడే కార్లు వాటి ఖరీదు ఎంతంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -