- Advertisement -
ఏంటి పవన్కళ్యాణ్ కాంగ్రెస్ను పొగిడారని ఆశ్చర్యపోతున్నారా..! అదేం లేదండీ… ఆయన కాంగ్రెస్ను పొగుడుతూ తిట్టారు.
పవన్ కళ్యాణ్ తాజాగా కాంగ్రెస్పై ట్విట్టర్లో ఈ విదంగా స్పందించారు. కాంగ్రెస్ లలిత్మోదీ వివాదానికే పరిమితమైందని ఐదు కోట్ల మంది సీమాంద్ర ప్రజల ప్రయోజనాలు ఆ పార్టీకి పట్టడం లేదా అని ట్విట్టర్లో ప్రశ్నించారు. లలిత్ మోడి అంశంపై కాంగ్రెస్ చేస్తున్న పోరాటం అద్భుతం. కానీ ఆ పార్టీ దానికే పరిమితమైందని ఆంద్రపదేశ్ ప్రత్యేక హోదా అంశం మాత్రం గుర్తుకు రావడం లేదని ఎద్దేవా చేశారు.