- Advertisement -
బ్రూస్ లీ సినిమా యూనిట్ ఇళ్లపై ఆదాయపున్ను శాఖ(ఐటీ) శాఖ దాడి చేసింది.
నిర్మాత డివివి దానయ్య, దర్శకుడు వైట్ల శ్రీను ల ఇళ్లలో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. దిల్రాజు, దానయ్య, తమన్ ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అందరి ఇళ్లలోఐటీ అధికారులు ఒకేసారి సోదాలు నిర్వహిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం తమిళనాడులో పులిచిత్రం విడుదల సందర్భంగా కూడా ఆదాయపన్ను శాఖ నిర్మాతతో పాటు నటీమణులు నయనతార,సమంత ఇళ్లపై కూడా దాడులు చేసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.