Wednesday, May 15, 2024
- Advertisement -

సతీష్ రెడ్డికి ఇక మిగిలింది రాజకీయ సన్యాసమే

- Advertisement -
jagan effect tdp leader political carrier close

వేంప‌ల్లి స‌తీష్‌రెడ్డి అంటే  తెలియ‌ని వారుండ‌రు. పునే అదీకూడా వైఎస్ కుంటుంబంపై పోటీచేయ‌డం వ‌ల‌నే ఆయ‌న పేరు వెలుగులోకి వ‌చ్చింది. ఎప్పుడు ఎక్క‌డ  చూసినా వైఎస్ కుటుంబానికి స‌వాల్ విసురుతూనే ఉన్నారు. ఎందుకు అంత ఆత్మ‌విశ్వాసం వ‌చ్చింద‌ని అనుకంటే అది మొన్న స్తానికి సంస్త‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్తి విజ‌యం సాధించ‌డంతో స‌తీష్‌లో ఆత్మ‌విశ్వాసం పెరిగిందంటున్నారు.అయితే పులివేందుల అన‌గానే వైఎస్ కుంటుంబం ఎలా గుర్తుకొస్తాదో అదేవిధంగా గుబురు  గ‌డ్డం స‌తీష్‌కూడా అంతే గుర్త‌కొస్తాడు. వైఎస్ కుంటుంబంపై ఎప్ప‌టికైనా విజ‌యం సాధించాల‌నీ గ‌డ్డం స‌తీష్ గ‌జినీలాగా  పులివేందుల నియేజ‌క వ‌ర్గంపై దాడి చేస్తూనే ఉన్నారు.

తాజాగా మీడియా స‌మావేశంలో మ‌రో శ‌ప‌థం చేశారు స‌తీష్‌రెడ్డి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పులివేందుల నియేజ‌క‌వ‌ర్గంనుంచి టీడీపీ అభ్య‌ర్తిగీ పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై గెలిచి అసెంబ్లీలో అడుగు పెడ‌తాన‌ని లేకుంటే రాజ‌కీయ స‌న్యాసం చేస్తాన‌ని భీస్మ‌శ‌ప‌థం చేశారు అయ్యాగారు. అయితే స‌తీష్‌ర‌డ్డి అక్క‌డే వాస్తవాలు మ‌ర‌చిపోయాడు… పులివేందుల నియేజ‌క వ‌ర్గంలో గెల‌వ‌డ‌మంటే  చిన్న‌విష‌యం కాదు. పులివేందుక‌లు కృష్ణాజ‌లాల‌ను తీసుకొచ్చే ప‌నులు వైఎస్ హ‌యాంలో దాదాపు పూర్తిఅయ్యాయి. అక్రెడిట్ ద‌క్క‌కూడ‌ద‌ని పులివేందుల‌కు నీల్లు తీసుకొచ్చేంత వ‌ర‌కు గ‌డ్డం తీయ‌న‌ని శ‌ప‌థం చేసిన వీరుడు. పైడిపాలెం రిజ‌ర్వాయ‌ర్‌ను ప్రారంభించి గ‌డ్డం తీయించాడు. నీల్లు ఇచ్చాన‌ని తెగ బిల్డ‌ప్ ఇచ్చాడు.

ఇక పులివేందుల ప్ర‌జ‌మ‌నసుల్లో వైఎస్ కుంటుంబం చెర‌గ‌ని ముద్ర‌వేశారు. దాన్ని చెడ‌గొట్టే నాయ‌కుడు ఇప్ప‌టి వ‌ర‌కు పుట్ట‌లేదు.. .2014 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ చేతిలో ఘోరంగా ఒట‌మిపాల‌య్యినా స‌తీష్‌లో మాత్రం మార్పురాలేదు. ఎవ‌ర్ని చూసుకొని స‌తీష్‌రెడ్డి ఈస‌వాల్ విసిరారో అర్థం కావ‌డంలేద‌ని తెలుగు త‌మ్ముల్లు న‌వ్వుకొంటున్నారు. స్తానిక సంస్త‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌లాగా డ‌బ్బులు ఇచ్చి ప్ర‌లోభ‌పెట్ట‌డ‌మంత సులువుకాదు ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో గెల‌వ‌డ‌మంటే అంత చిన్న లాజిక్‌ను సతీష్‌రెడ్డి ఎలా మ‌రిచాడో అర్థం కావ‌డంలేదు.  సినిమాలో బాల‌కృష్ణ‌ డైలాగ్‌లాగా శంఖం జింక‌ ముంద‌ర ఊదు… సింహంముందు కాదనే డైలాగ్ స‌తీష్‌రెడ్డికి అతికిన‌ట్లు స‌రిపోతాది. సింహంలాంటి జ‌గ‌న్‌ముందు పిల్లికూత‌లు ఏంట‌నీ పులివేందుల ప్ర‌జ‌లు న‌వ్వుకుంటున్నారు. ఈదెబ్బ‌తో ఇక స‌తీష్‌రెడ్డి రాజ‌కీయ స‌న్యాసం త‌ప్ప‌ద‌ని పులివేందుల‌లో తెలుగుత‌మ్మ‌ళ్లు న‌వ్వుకుంటున్నారు.    

 

Related

  1. జ‌గ‌నే సీఎం…. ఇది పిక్స్‌
  2. ఏపీఎస్ఆర్టీసీ కేసినేని ఆర్టీసీగా మార‌నుందా
  3. సీఎం కేసీఆర్‌ సంచలన ప్రకటన.. ఒక్కొకరి అకౌంట్ కి 4 వేలు..
  4. ప్ర‌త్యేక హోదాపై టీడీపీ ఎంపీల తీరుపై ట్విట్ట‌ర్‌లో ప‌వ‌ణ్ స్పంద‌న‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -