Monday, April 29, 2024
- Advertisement -

అయోధ్యలో మసీదు మాత్రమే కాదు.. ఆసుపత్రి కూడా..!

- Advertisement -

అయోధ్యలో నిర్మించనున్న మసీదు ఆకృతిని ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్(ఐఐసీఎఫ్) .. విడుదల చేసింది. మసీదుతో పాటు 200 పడకల ఆస్పత్రి, సామూహిక భోజనశాల, అధునాతన గ్రంథాలయ కాంప్లెక్స్​ డిజైన్​ను సైతం విడుదల చేసింది.

నూతన సాంకేతికత ఉపయోగించి మసీదు డిజైన్ రూపొందించినట్లు జామియా మిలియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్ఎం అక్తర్ తెలిపారు. విడుదల కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఆయన.. మసీదు విద్యుత్ అవసరాల కోసం సౌరశక్తిని వినియోగించనున్నట్లు వెల్లడించారు.

అన్ని రకాల సౌకర్యాలతో ఆస్పత్రిని నిర్మించనున్నట్లు ఐఐసీఎఫ్ తెలిపింది. పోషకాహార లోపం ఉన్న పిల్లలు, గర్భిణులపై ప్రత్యేకంగా దృష్టిసారించేలా ఆస్పత్రిలో ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించింది.

నూతన సాంకేతికత ఉపయోగించి మసీదు డిజైన్ రూపొందించినట్లు జామియా మిలియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్ఎం అక్తర్ తెలిపారు. విడుదల కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఆయన.. మసీదు విద్యుత్ అవసరాల కోసం సౌరశక్తిని వినియోగించనున్నట్లు వెల్లడించారు.

అన్ని రకాల సౌకర్యాలతో ఆస్పత్రిని నిర్మించనున్నట్లు ఐఐసీఎఫ్ తెలిపింది. పోషకాహార లోపం ఉన్న పిల్లలు, గర్భిణులపై ప్రత్యేకంగా దృష్టిసారించేలా ఆస్పత్రిలో ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -