Tuesday, April 30, 2024
- Advertisement -

కొత్త ఏడాది కాల్పుల విరమణతో పాక్ వక్రబుద్ధి..!

- Advertisement -

కాల్పుల విరమణ ఒప్పందానికి మరోసారి తూట్లు పొడిచింది పాకిస్థాన్. జమ్ముకశ్మీర్​ కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి తాంగ్​ధర్ సెక్టార్​ వద్ద ​మసీదులు, ఇళ్లే లక్ష్యంగా మోటార్​ షెల్స్​తో దాడులకు పాల్పడ్డాయి పాక్​ బలగాలు. రాజౌరి జిల్లాలోనూ నౌషెరా సెక్టార్​ వద్ద పాక్​ సైన్యం కాల్పులు జరిపినట్లు భారత్​ సైన్యం తెలిపింది.

శ్రీనగర్​లోని సారై ప్రాంతంలో రద్దీగా ఉండే మార్కెట్లో ఓ వండ్రంగిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. అయితే అతన్ని ముష్కరులు ఎందుకు చంపారనేది తెలియలేదు.అనంతనాగ్​ జిల్లాలో భద్రత సిబ్బందే లక్ష్యంగా ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఓ సీఆర్​పీఎఫ్​ జవాన్​ గాయపడినట్లు అధికారులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -