Saturday, May 4, 2024
- Advertisement -

టిడిపి కార్యాలయం ముట్టడి

- Advertisement -

కర్నూలు తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి కె.ఇ.క్రష్ణమూర్తి తమ్ముడు కె.ఈ.ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వంపై విరుచుకుపడ్డారు.

కర్నూలు తెలుగుదేశం కార్యాలయాన్ని తన అనుచరులతో కలిసి ముట్టడించారు. రాజ్యసభ్యత్వాన్ని డబ్బుకు అమ్ముకున్నారని చంద్రబాబునాయుడిపై విమర్శలు గుప్పించారు. రాజ్యసభ్యత్వం బిసీలకు ఇవ్వకుండా డబ్బు ఇచ్చిన వారికి, పార్టీలు మారిన వారికి కట్టపెట్టారంటూ ధ్వజమెత్తారు. రాజ్యసభ్యులుగా బిసీలు పనికిరారా అని ఆయన ప్రశ్నించారు. కొందరు నాయకులు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారంటూ కె.ఈ. ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -