Friday, May 17, 2024
- Advertisement -

రాజన్న సిరిసిల్లా జిల్లా లో ప్రేమ ఉన్మాది…

- Advertisement -

గత కొంత కాలంగా ప్రేమించాడు పెళ్లి చేసుకుంట అన్నాడు… ఒంటరిగా మాట్లాడాలన్నాడు. తిర ఆ ఉన్మాది ప్రేమికురాలిని కొట్టిచంపి తను ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది..

రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతరం గ్రామనుకి చెందినా మధు( 25 )సుస్మిత ( 21 ) అనే ప్రేమ జంట గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు… సుస్మిత BED చదువుతుంది. మధు ఓ బ్రెడ్ షాప్ లో పని చేస్తున్నాడు. సుస్మితతో ఒంటరిగా మాట్లాడాలని మధు ఊరు చివర ఓ కోళ్ళఫారం పడు పడ్డ రూం కు సుస్మితను పిలిపించుకున్నాడు. మాట్లాడుకునే సమయంలో మాటామాట పెరిగి వీరిమద్య పెద్ద గోడవ జరిగినట్టు తెలుస్తుంది. పోలిసుల కధనం ప్రకారం..ప్రేమికుడు మధు ఉన్మాదిగా మరి సుస్మితను కొట్టి గాయపరిచి ఉరి వేసి చంపి మంచంలో పడుకోపెట్టి ప్రేమికుడు మధు పురుగుల మందు తాగి తనుకూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు…. సుస్మిత ఒంటిపై కొట్టి చంపినట్టు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -