ఏపీ రాజధాని అమరావతిలో హైటెక్ వ్యభిచారం మూడు పూవులు ఆరు కాయలుగా జరుగుతోందని ప్రచారం సాగుతోంది. రాజధాని ప్రాంతం కావడంతో శివారు ప్రాంతాలు విస్తరిస్తున్నాయి.బడా వ్యాపార వేత్తలు,రాజకీయ నాయకులు,బ్రోకర్లు అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు.
బ్రోకర్లు విటులకు వాట్సప్ ద్వారా లేక ఇతర సోషియల్ మీడియా ద్వారా అమ్మాయిల ఫోటోలను పంపిస్తారు. ఫోటోలలో ఉన్న మ్మాయిలు నచ్చితే వారు చెప్పిన అపార్ట్మెంట్కు వెల్లాల్సి ఉంటుంది.
ప్రధానంగా ఎంపిక చేసుకున్న ప్రాంతాలైన మంగళగిరి,సీతానగరం,తాడెపల్లి ప్రాంతాలకు వెల్లి … వారు చెప్పిన అపార్ట్మెంట్కు వెల్లి ఎంచుకున్న ఒప్పందం పరాకరం అమ్మాయితో గడప వచ్చు.గంటకు లక్ష వరకు రేటు వుంటుందట.
{loadmodule mod_custom,Side Ad 1}
ఇదంతా నిర్వహిస్తున్నది ఎవరో కాదు గతంలో భాజాపాలోఉండి వ్యభిచారంకేసులో పట్టుబడిన మహిళే …స్థానికి అధికార పార్టీ నేతల అండతో ఈ హైటెక్ వ్యభిచారాన్ని నిర్వహిస్తోందట.ప్రధానంగా ముంబయి మోడల్లతోపాటు ఈశాన్య రాష్ట్రాలనుంచి అమ్మాయిలను రప్పిస్తుందట. వీరితోపాటు ఏపీకి చెందిన ప్రముఖ హీరోయిన్లతోపాటు..టీవీ ఆర్టిస్టులనుంచి ప్రముఖ హీరోయిన్లను పిలిపించి బడా వ్యాపార వేత్తలు,రాజకీయ నాయకుల దగ్గరకు పంపిస్తుందట.
ఈప్రాంతంలో ఉన్న ప్రజలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కొత్త రాజధాని ప్రాంతంలో వ్యాపారాలు విస్తరిస్తాయనుకుంటె ….అమ్మాయిల వ్యారలు జోరందుకున్నాయని తిట్టుకుంటున్నారు. అధికారులు చసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో హైటెక్ వ్యభిచారం మూడు పూవులు ..ఆరుకాయలుగా సాగుతోందని అక్కడి స్థానికి జనం చర్చించుకుంటున్నారు.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read