- Advertisement -
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ శుక్రవారం విజయవాడ నగరంలో సందడి చేశారు.
నగరంలోని పీవీపీ మాల్ను వారిద్దరు ప్రారంభించారు. సచిన్, అనుష్కలను చూసేందుకు వారి అభిమానులు భారీగా తరలివచ్చారు. దాంతో పీవీపీ మాల్ పరిసర ప్రాంతాలు సచిన్, అనుష్క అభిమానులతో కిక్కిరిసాయి.