Wednesday, May 15, 2024
- Advertisement -

విజయవాడలో సందడి చేసిన సచిన్

- Advertisement -

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ శుక్రవారం విజయవాడ నగరంలో సందడి చేశారు.

నగరంలోని పీవీపీ మాల్ను వారిద్దరు ప్రారంభించారు. సచిన్, అనుష్కలను చూసేందుకు వారి అభిమానులు భారీగా తరలివచ్చారు. దాంతో పీవీపీ మాల్ పరిసర ప్రాంతాలు సచిన్, అనుష్క అభిమానులతో కిక్కిరిసాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -