ఏరు దాటెంత వరకు మల్లన్న….దాటిని తర్వాత బోడిమల్లన్న సామెత ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుకు సరిగ్గా సరిపోతుంది.నాయకులను అవసరం ఉన్నన్నాల్లు వాడుకొని అవసరం తీరాక వెన్నుపోటు పోడవడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య.
రాజకీయాలలో నేను నీతివంతున్ని అని డప్పా కొట్టుకొనే చంద్రబాబు అవకాశవాద రాజకీయం మరోసారి బయటపడిందంటున్నాయి రాజకీయవర్గాలు .నిన్నటి దాకా అనాయకున్ని పార్టీకోసం వాడుకొని ఇప్పుడు మాత్రం అతన్ని దేకడంలేదని విజయవాడ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
{loadmodule mod_custom,GA1}
ముఫ్పై సంవత్సరాల రాజకీయా లలో అధికారం కోసం అవసరం ఉన్నంత వరకే బాబు నాయకులను వాడుకుంటారనేది అందరికి తెలిసిందే.గత సార్వత్రిక ఎన్నికల్లో జగన్ను అర్థికంగా ఎదుర్కోవడానికి ట్రావెల్స్ యజమాని..ప్రస్తుత విజయవాడ ఎంపీగా ఉన్న నేత అవసరం ఇప్పుడు బాబుకు తీరిపోయింది. అందుకే ఆయన్ను పార్టీనుంచి తప్పించడానికి బాబు రాజకీయాలు మొదలు పెట్టారు.ఆయన గురించి పార్టీనాయకులకు ,మీడియాకు లీకులమీద లీకులు ఇస్తున్నారు.
ఆయన ఎవరో కాదు…విజయవాడ ఎంపీ కేశినేనినాని.ఆయన మీద పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందని విజయవాడ రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది.గత కొంతకాలంగా ప్రయివేటు ట్రావెల్స్కు వ్యతిరేకంగా నాని వ్యాఖ్యలు చేశారు.అదే విధంగా రవాణాశాఖ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని చేసిన వ్యాఖ్యలు టీడీపీని ఇరకాటంలో పడేస్తున్నారు.అయితే ఆయన వ్యాఖ్యలపై నాయకులు ఎవరూ స్పందించలేదు.నానినీ రెచ్చగొట్టి చివరకు పార్టీనుంచి వెల్లిపోయేలా బాబు స్కెచ్ వేశారు.
{loadmodule mod_custom,GA2}
దీనిలో భాగంగానే ఆరెంజ్ ట్రావెల్స్ అదినేత సునీల్కుమార్రెడ్డితో ప్రెస్మీట్ పెట్టి నాని ట్రావెల్స్పై విమర్శలు చేయించినట్లు తెలుస్తోంది. మొత్తానికి నాని పార్టీకి గుడ్బై చెప్పే యేజనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.ఇప్పటికే ఆసీటుకు టీడీపీనుంచి లగడపాటి…పొత్తులో భాగంగా భాజాపాకు వెల్తే పురందేశ్వరి ఇద్దరూ రెడీగా ఉన్నారు.ఇంక కేశినేని నానీతో బాబుకు పనేముంది.మొత్తానికి నాని వర్గానికి బాబు ఈవిధంగా చెక్పెట్టారని పార్టీ వర్గాలు అనుకుంటున్నారు.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read
- నందమూరి కుటుంబంనుంచి భాబుకు షాక్ తగలనుందా..
- పార్టీకోసం పనిచేస్తే ఇప్పుడు పప్పులో కరివేపాకులా తీశేశారు టీడీటీ మహిళా నేత ఆవేదన
- పార్టీలో ఈవివక్ష ఏంటి బాబు….
- టీడీపీకి ఊహించని షాక్.. వైసీపీలో చేరిన తెలుగు తమ్ముళ్ళు
{youtube}eNfv4VkqTcc{/youtube}