Thursday, March 28, 2024
- Advertisement -

రహస్య సర్వేలో వెల్లడి

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సిపి గాలి వీస్తోందా. అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు స్ధానిక సంస్ధలకు ఎన్నికలు నిర్వహిస్తే వైఎస్ఆర్ సిపికే ఎక్కువ స్ధానాలు దక్కుతాయని రహస్య సర్వేలో వెల్లడైందని వార్తలొస్తున్నాయి.

చంద్రబాబు పాలనపై రైతులు, ఉద్యోగులు అసహనంగా ఉన్నారని, ముఖ్యంగా యువతీయువకులైతే అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలపై మరింత కోపంగా ఉన్నారని సర్వేలో తేలింది. 

రాష్ట్రంలో ఇసుక పాలసీపై కన్నెర్ర చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడచినా ఇప్పటి వరకూ ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని మండిపడుతున్నారు. ఈ ప్రతికూల అంశాలు వైఎస్ఆర్ సిపికి లాభం కలిగిస్తాయని సర్వేలో పేర్కొన్నట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -