- Advertisement -
ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నాయకుడు మోహన్ బాబుకు చెక్ బైన్స్ కేసులో ఏడాది పాటు జైలు శిక్ష పడిందనే వార్తలు దుమారం రేపుతున్నాయి. దీనికితోడు రూ. 41.75 లక్షలను చెల్లించాలని ఆదేశించింది. ఇదే సమయంలో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ కు రూ. 10 వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని చెల్లించని పక్షంలో జైలు శిక్షను మరో మూడు నెలలు పొడిగించాలని ఆదేశించిందనే వార్తలపై మోహన్ బాబు ట్విట్టర్లో స్పందించారు. కొన్ని టీవీ చానళ్లు చేస్తున్న తప్పుడు ప్రచారం గురించి ఇప్పుడే విన్నా. నేను నా ఇంట్లోనే ఉన్నా’ అంటూ ట్వీట్ చేశారు. నేను నా ఇంట్లోనే ఉన్నా’ అంటూ ట్వీట్ చేశారు.