ఈనెల 28కి తీర్పును రిజర్వ్ చేసిన సీబీఐ కోర్టు
జగన్ బేయిల్ను రద్దుపై సస్పెన్స్ కొనసాగుతోంది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్ పై ఈనెల 28న తీర్పు వెలువడనుంది. జగన్ షరతులను ఉల్లంఘించారని, కాబట్టి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరింది.
ఎన్టీఆర్ తో రొమాన్స్ చేస్తున్న నందిత
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ చేసిన సినిమాలన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు యంగ్ టైగర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి జై లవ కుశ అనే టైటిల్ అని కూడా ఫిక్స్ చేసారు. ఈ సినిమాలో ఎన్టీఅర్ మూడు డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తున్న విషయం తెలిసిందే.
టీడీపీకి మరో షాక్.. అనంతలో వైసీపీకి 2019లో విజయం ఖాయం..
అనంత పురం జిల్లాలో టీడీపీ హవాతగ్గిపోతోందా! నీటి కరువును తీర్చడంతో ప్రభుత్వం విఫలమా? పరిస్థితలు వైసీపీకీ అనుకూలంగా మారుతున్నాయా! 2019 ఎన్నికల్లో టీడీపీ అనంత ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదా.. అగ్నికి ఆజ్యం పోసినట్లు ప్రతిపానికి ప్రజలు మద్దతు పలికారు... పరిస్తితులు చూస్తుంటే అవుననే అంటున్నాయి.
భూమా కుటుంబానికి అవమానం.. శిల్పాకే నంద్యాల టికెట్..?
నంద్యాల ఉపఎన్ని పంపచాయితీ ఓకొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఇదే హాట్ టాపిక్గా మారింది. ఎట్టకేలకు శిల్పామోహన్రెడ్డికి టికెట్టు ఇవ్వడానికి బాబు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.మందు నుంచి టికెట్టు కోసం భూమా,శిల్పా వర్గం మధ్య పోటీ నెలకొంది. ఈ పోటీకీ బాబు తెర దించినట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి.ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోతే తన రాజకీయ భవిష్యత్తుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీలో ఉండి తీరుతానని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అవసరమైతే తన భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటానని ప్రకటించారు కూడా. దీంతో ఈ పరిణామాలు పార్టీ నష్టపోయేందుకు కారణం అవుతాయని భావించిన చంద్రబాబు ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో శిల్పా వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.
8th క్లాస్ కుర్రాడు.. 15 ఏళ్ళ బాలికను తల్లి చేసాడు.. చివరికి ఏమైయింది..?
తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ 15 ఏళ్ల బాలిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో సంచలనంగా మారింది. మైనర్ బాలిక బిడ్డకు పదమూడేళ్ల మైనర్ బాలుడే కారణం కావడం పోలీసులను షాక్ అయ్యేలా చేసింది. పాతనాపురానికి చెందిన 15 ఏళ్ల బాలిక కడుపునొప్పితో బాధపడుతుండగా ఆమెను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
కర్నూలు లో సంచలనం.. కలెక్టర్ కు చుక్కలు చూపించిన వైసీపీ మహిళ ఎమ్మెల్యే
ఏపార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీకి వంతపాడటం అధికారుల వంతు. ఇది సెంట్రలైనా,స్టేటైనా సర్వసాధారనం. అధికార పార్టీకి అనుకూలంగా లేకపోతే ఎక్కడ సమస్యలు వస్తాయే.... ఏఊరికి ట్రాన్స్పర్ అవుతారో తెలియదు. అందుకే అధికార పార్టీనాయకలకు భజన చేస్తుంటారు. వారిలో కొందరు అతి స్వామిభక్తి పరాయునులు ఉంటారు.
త్రిష ఆరోగ్యంకు ఏమైయింది..? పరిస్టితి ఘోరంగా ఉంది..?
స్టార్ హీరోయిన్ త్రిష వరస సినిమాలతో మంచి హిట్స్ అందుకుంది. తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ భామ సినిమాలు చేసి మంచి క్రేజ్ సంపాధించుకుంది. ఇప్పుడు ఈ భామకు ఆఫర్స్ కరువయ్యాయి. దాంతో తెలుగు ఇండస్ట్రీ ని వదిలేసి కోలీవుడ్లోకి వెళ్లిపోయింది. అయితే ఈ ముద్దుగుమ్మ ఆరోగ్యంపై ఏవేవో రూమర్స్ వస్తున్నాయి. ఆమె తీవ్ర ఆనరోగ్యానికి గురైనట్లు అసలు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు హాస్పటల్ లో జాయిన్ అయినట్లు వస్తున్న వస్తున్నాయి.
చావును జయించిన బాలుడు.. పూడ్చిన మూడురోలుకు
ప్రస్తుతం సమాజంలో వింతవింతపోకడలు చోటు చేసుకుంటున్నాయి. సంప్రాదాయాలుకూడా మంటగలిసిపోతున్నాయి. టెక్నాలజీ పుణ్యమాని ఇవీ మరీ చోటు చేసుకుంటున్నాయి. ఇక పెల్లి చేసుకోకుండానే అక్రమ సంభంద ద్వారా బిడ్డలకు జన్మనివ్వడం సర్వసాధారమైంది. దేశంలో ఇలాంటి వాటికి తక్కువేం కాదు.అక్రమ సంభందంద్వారా జన్మనిచ్చిన బిడ్డలను పురిటిలోనే చంపడం చూశాం. కాని అలాంటి విచిత్రమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది.
‘బాహుబలి’ కోసం ప్రభాస్ కి 75 కోట్ల పారితోషకం
‘బాహుబలి’ కోసం రాజమౌళి తర్వాత అత్యంత కష్టపడింది.. అంత కమిట్మెంట్ చూపించింది ఎవరు అంటే మరో మాట లేకుండా ప్రభాస్ పేరు చెప్పేయొచ్చు. మధ్యలో వేరే సినిమా చేసుకునే అవకాశమున్నా ప్రభాస్ ఉపయోగించుకోలేదు. నాలుగేళ్ల పాటు ఈ ఒక్క సినిమాకే అంకితమైపోయాడు. మామూలుగా అయితే ఈ నాలుగేళ్లలో ఏడెనిమిది సినిమాలు చేసేసి ఉండొచ్చు.
తండ్రీ,కొడుకులిద్దరికి బ్యాడ్ టైం స్టార్ట్.. టీడీపీకి కష్టకాలం మొదలు..
చంద్రబాబునాయుడు,లోకేష్లకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్టుంది. ఒక వైపు లోకేష్ బాబుపరువు తీస్తుంటే... ఇక బాబుకు కూడా అదే చేదు అనుభవాలు ఎదరౌతున్నాయి. తాజాగా చంద్రబాబు అనంత పర్యటనలో రైతుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లాలో గురువారం నాడు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నీరు, ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న బాబుకు చేదు అనుభవం ఎదురైంది. గతంతో చంద్రబాబు,మంత్రులు ఇంకుడు గుంతల గురించి గొప్పలు చెప్పారు. అయితే ఇంకుడు గుంతల వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని టిడిపి నాయకుడే చెప్పడంతో బాబు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు.
భూమా నాగిరెడ్డి చిన్న కూతురు మౌనికకు నంద్యాల వైసీపీ టికెట్
నంద్యాల ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత టాపిక్గా మారిందో అదరికీ తెలిససిందే. ఇక రోజు రోజుకీ టికెట్ విషయంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇక ఆస్తానం మాది అంటే మాది అని అధికార,విపక్షపార్టీల మధ్య పోరు తారాస్థాయికి చేరింది.ఎంత వరకంటే అధిష్టానంతో సంబంధంలేకుండా అభ్యర్తులను ప్రకటించే స్తాయికి చేరింది. గతంలో భూమానాగిరెడ్డి వైసీపీ నుంచి పోటీచేసి గెలిచి టీడీపీలోకి వెల్లారని ఆస్తానం మాదేనని ఖశ్చతంగా పోటీచేస్తామని వైసీపీ ప్రకటనలు చేస్తుంటే ....అదే స్తాయిలో టీడీపీకూడా మాటల యుధ్దం కొనసాగిస్తోంది.
తరుణ్.. ఆర్తి అగర్వాల్ ఎఫైర్.. అందుకే విషం తాగిందా..?
హీరో తరుణ్ కి కేరీర్ మొదట్లో ఎలాంటి పాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. లవర్ బోయ్ గా బాగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అలానే ఆర్తి అగర్వాల్.. కూడా కేరీర్ మొదట్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే వీరిద్దరు అప్పట్లో ప్రేమించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఒకానొక సమయంలో ఆర్తి అగర్వాల్ ఆస్పత్రిలో చేరడానికి కారణం.. ఆమె విషం తాగేయడమే.
లోకేష్తో టీడీపీ సంకనాకడం ఖాయం…..అయేమయంలో చంద్రబాబు
ఏపీసీఎం చంద్రబాబు నాయుడి పరిస్థితి కుడితిలో పడిన ఎలుఎలాగా తయారయ్యింది. రాజకీయంగా తన ఇమేజ్ని పార్టీఇమేజ్ నీ నడిపిస్తాడని పెట్టుకున్న ఆశలన్నీ చినబాబు గంగలో కలిపేస్తున్నారు.తెలంగాణాలో కేటీఆర్ తండ్రి,పార్టీ ఇమేజ్ను పెంచుతుంటే ఏపీలో మాత్రం లోకేష్ బాబు ఇమేజ్ ని దిగజారుస్తున్నారు.దీంతో బాబు కలవరానికి గురవుతున్నారు. లోకేష్ చేష్టలతో బాబు పరువు బజారుకీడుస్తున్నారు.
పాపం.. ప్రభాస్కు ఊహించని షాక్ ఇచ్చిన రాజమౌళి
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి రెండో బాగం ఇంకో వారం రోజుల్లో మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత ప్రభాస్ సాహో అనే మూవీలో నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ నెల 23న సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేయాలని నిర్మాతలు అనుకున్నారు.
భర్తకు తెలియకుండా కులుకుతున్న హీరోయిన్.. భర్త ఏం చేసాడో తెలుసా..?
సినీ పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు, లప్ ఎఫైర్లు, వివాహేతర సంబంధాలు మామూలే. పలువురు హీరోలు, హీరోయిన్లు కూడా ఈ విషయంలో తక్కువేం కాదు. భార్యకు విడాకులిచ్చి.. మరో హీరోయిన్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం... అలానే హీరోయిన్స్ ఒకరిని పెళ్లి చేసుకోని ఏవో ఇబ్బందుల వల్ల విడాకులు తీసుకొని మరో వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం.
త్వరలో వేలి ముద్రలతో కూడినఏటిఎం కార్డులు
రోరోజుకీ కొత్తీ టెక్నాజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈటెక్నాలజీ వచ్చిన తర్వాత బ్యాంకింగ్ వ్యవస్త రూపురేకలే మారిపోయాయి. ప్రధానంగా ఏటీఎం కార్డులు వ్యవస్తలోకి వచ్చిన తర్వాత బ్యాంకింగ్ సేవలు ప్రతి ఒక్కరి అందుబాటులోకి వచ్చాయి. ఇక చెల్లింపులన్నీ ఆన్ లైన్ ద్వారా ఈజీగా జరిగిపోతున్నాయి. నరేంద్ర మోదీ పెద్దనోట్ల రద్దు నిర్నయం తర్వాత పరిస్తితి పూర్తిగా మారిపోయింది. ఇక దేశ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల దిశగా తీసుకెల్లాలనీ మోదీ సూచించారు. దానికి అనుగునంగానే రిజర్వబ్యాంక్ చర్యలు చేపడుతోంది.