స్టార్ హీరోయిన్ త్రిష వరస సినిమాలతో మంచి హిట్స్ అందుకుంది. తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ భామ సినిమాలు చేసి మంచి క్రేజ్ సంపాధించుకుంది. ఇప్పుడు ఈ భామకు ఆఫర్స్ కరువయ్యాయి. దాంతో తెలుగు ఇండస్ట్రీ ని వదిలేసి కోలీవుడ్లోకి వెళ్లిపోయింది. అయితే ఈ ముద్దుగుమ్మ ఆరోగ్యంపై ఏవేవో రూమర్స్ వస్తున్నాయి. ఆమె తీవ్ర ఆనరోగ్యానికి గురైనట్లు అసలు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు హాస్పటల్ లో జాయిన్ అయినట్లు వస్తున్న వస్తున్నాయి.
ఇలాంటి పరిస్టితితుల్లో త్రిష కి ఇప్పుడు కోలీవుడ్ లో చేతినిండా సినిమాలు ఉన్నాయి. ఇకా తమిళ్ పాటు మలయాళ భాషల్లో కొన్ని కమర్షియల్ సినిమాల్లో కూడా ఆమే నటిస్తుంది. ఇలాంటి సమయం లో త్రిష తీవ్ర అనారోగ్యం తో హైదరాబాద్ ప్రైవేటుహాస్పిటల్ చికిత్స పొందుతుందని వార్తలు రావడంతో త్రిష ఫాన్స్ ఎంతో ఆందోళనకు గురౌతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలలో త్రిష అభిమానులు తెలుగు మీడియాకు సంబంధించిన వివిధ కార్యాలయాలకు ఫోన్లు చేసి అసలు త్రిష కు ఏమైంది ఏ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం ఎలా ఉందని తెలుసుకుంటున్నారట. రీసెంట్ గా ఈ విషయంపై ఆరతియగా అసలు ఇదంతా ఫేక్ న్యూస్ అని త్రిష ఆరోగ్యంగా ఉందని తేలింది. అయితే ఈ వర్తలన్నింటిని త్రిష తల్లి ఉమకిషన్ కొట్టిపడేశారు. త్రిష ప్రస్తుతం మలేషియాలో అరవింద్ స్వామి తో కలిసి షూటింగ్ లో పాల్గొంటున్నట్లు తెలియజేసారు…
{youtube}F-g8WxS45D0{/youtube}
Related