తెలంగాణాలో రాబోయె రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రధానంగా సినీ గ్లామర్ తోడు కానుంది.ఏపీలో కంటె తెలంగాణా రాజకీయాల్లో విజయశాంతి తర్వాత ఎవరూ లేరనె చెప్పాలి. అయితే ఇప్పుడు తాజాగా బుల్లితెర హాట్ యాంకర్ రాకీయాల్లోకి రానుందనె వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
సినిమాలల్లోను, బుల్లితెర, హాట్ యంకర్గా పేరుతెచ్చుకున్నఉదయభాను 2014 ఎన్నికల్లోనె రాజకీయాల్లోకి రావాలనుకున్నా పరిస్థితులు అనుకూలించలేదు. భాజాపా నుంచి పోటీ చేస్తారనె ఉహాగానాలు బలంగా వినిపించాయి. అయితే రాజకీయ రంగ ప్రవేశం పై ఉదయభాను క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా ఆమె పోలిటికల్ ఎంట్రీపై స్పష్టత వస్తోంది. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్లో పుట్టిపెరిగిన ఉదయభాను త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నారనె ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఉదయ భాను తన భర్తతో కలిసి ప్రగతిభవన్లో కేసీఆర్తో భేటీకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఆమె రాజకీయాల్లోకి వస్తారని…టీఆర్ఎస్లో చేరుతారని ప్రచారం నడుస్తోంది. అయితే టీఆర్ఎస్ మహిళా విభాగానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాలు ఉన్నాయనె వార్తలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ను ఉదయభాను కవలడంవెనుక …అసలు కారనం వేరె ఉంది. సెప్టెబర్ 3 తన కవళ పిల్లలు భూమి, యువ ఆరాద్య మొదటి పుట్టిన రోజు కార్యక్రమానికి సీఎంను కలిసి ఆహ్వానించారు. కేసీఆర్ను కలవడంపై ఉదయభాను రాజకీయాల్లోకి వస్తుందనె ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చు.