Saturday, May 11, 2024
- Advertisement -

అచి తూచి వ్వ‌వ‌హ‌రిస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో రాజ‌కీయాలు కొత్త మ‌లుపులు తిరుగుతున్నాయి. ఇరు పార్టీలు కూడా ప‌వ‌న్ మ‌ద్ద‌తు ఎవ‌రికాని ఎదురు చూస్తున్నాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన అదినేత ఉప ఎన్నిక‌లో త‌న స్టాండ్ మాత్రం బ‌య‌ట పెట్ట‌లేదు. పాము చాద్దు..క‌ట్టె విర‌గొద్దు అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.
ఎటొచ్చి నంద్యాల ఉప ఎన్నిక‌లో స‌మ‌స్యంతా టీడీపీకే. ఎందుకంటె వైసీపీకి శిల్పా బ‌ల‌మైన స్థానిక నాయ‌క‌త్వం ఉంది. కాని టీడీపీకి లేదు.అందుకే ప‌వ‌న్ మ‌ద్ద‌తు కోసం బాబు ఎదురుచూపులు చూస్తున్నారు. అందుకే ప‌వ‌న్‌కు హార‌తి ప‌డుతున్నారు. ఇదంతా బాగానె ఉంది కాని…. ప‌వ‌న్ మాత్రం టీడీపీకి మ‌ద్ద‌తు తెల‌ప‌కుండా బాబుకు బిగ్‌షాక్ ఇవ్వ‌నున్నార‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.
ఉద్దానం కిడ్నీ బాధితుల విష‌యంలో బాబును క‌ల‌సిన త‌ర్వాత ప‌వ‌న్ మాట్లాడిన వ్యాఖ్య‌లు స‌పోర్ట్‌గానె మాట్లాడారు. పైగా త‌న మ‌ద్ద‌తు ఉంటుంద‌ని హింట్ ఇచ్చారు. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో టీడీపీకి స‌పోర్ట్ ఇచ్చార‌ని ప్ర‌శ్నించిన‌పుడు రెండు రోజుల్లో చెప్తాన‌ని ప్ర‌క‌టించారు. అయితే మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా సైలెంట్‌గా ఉండిపోవ‌చ్చు.
బాబు, అఖిల ప‌వ‌న్‌ పై ఎన్ని ఆశ‌లు పెట్ట‌కున్నా ఇక్క‌డే పెద్ద షాక్ ఇవ్వ‌నున్నారు. నంద్యాల ఉప ఎన్నిక రాష్ట్ర‌వ్యాప్తంగా ప్రాధాన్య‌త‌ను సంత‌రించ‌కుంది.2019 ఎన్నికల్లో ప్ర‌జ‌లు ఎవ‌రిని ఎన్నుకుంటారో దీంతో తేలిపోనుంది.ప్ర‌ధాన పార్టీల త‌ల‌రాత మార్చే ఉప ఎన్నిక‌. ఇప్ప‌టికి జ‌న‌సేన‌కు పార్టీ క్యాడ‌ర్‌ణు నిర్మించే ప‌నిలో ఉన్నారు. ఇప్పుడు ప‌వ‌న్ మ‌ద్తతిస్తే.. ఒక‌వేల వైసీపీ గెలిస్తె జ‌న‌సేన‌కు మైన‌స్ అవుతుంది. ప‌వ‌న్ ఇమేజ్ నంద్యాల ఉప ఎన్నిక‌ల్లోనె తేలిపోయిందిని ప్ర‌జ‌ల‌కు వ్య‌తిరేక‌త ఏర్ప‌డుతుంది. మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా త‌ట‌స్తంగా ఉంటాడ‌నె వార్త‌లు బలంగా వినిపిస్తున్నాయి.

https://www.youtube.com/watch?v=Rul64mRbJlo

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -