Thursday, May 16, 2024
- Advertisement -

13 మంది పేర్ల‌తో కాంగ్రెస్ మూడో జాబితా విడుద‌ల‌

- Advertisement -

మహాకూటమి తరపున కాంగ్రెస్ పార్టీ 94 స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మిగిలిన 25 సీట్లను మిత్రపక్షాలు టీడీపీ, టీజేఎస్, సీపీఐలకు కేటాయించింది. తాజాగా 13 మందితో మూడో జాబితాను విడుద‌ల చేసింది కాంగ్రెస్‌. టీడీపీ కూడా పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థులను ప్రకటించింది. నాలుగో జాబితాలో సనత్‌ నగర్‌ స్థానం నుంచి పార్టీ నేత కూన వెంకటేశ్‌ గౌడ్‌కు టికెట్‌ లభించింది. కాంగ్రెస్‌ ఆశిస్తున్న ఈ స్థానాన్ని టీడీపీ ప్రకటించడంతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డికి గట్టి షాక్‌ తగిలింది

మూడో జాబితా అభ్య‌ర్తులు..

బోథ్ (ఎస్టీ) – సోయం బాపూరావు
నిజామాబాద్ అర్బన్ – తహెర్ బిన్ హమ్దాన్
నిజామాబాద్ రూరల్ – రేకుల భూపతి రెడ్డి
బాల్కొండ – ఇ అనిల్ కుమారా
లాల్ బహదూర్ నగర్ – డి సుధీర్ రెడ్డి
కార్వాన్ – ఒస్మాన్ బిన్ మొహమ్మద్ అల్ హజ్రి
యాకత్ పురా – కె రాజేందర్ రాజు
బహదూర్ పురా – కలీం బాబా
కొల్లాపూర్ – బీరం హర్షవర్ధన్ రెడ్డి
దేవరకొండ (ఎస్టీ) – బాలు నాయక్
తుంగతుర్తి (ఎస్సీ) – అద్దంకి దయాకర్
జనగాం – పాన్నాల లక్ష్మయ్య
ఇల్లెందు (ఎస్టీ)- బానోతు హరిప్రియ నాయక్.

ఇక టీడీపీ నుంచి స‌న్న‌త్ న‌గ‌ర నియోజ‌క వ‌ర్గం అభ్య‌ర్తిగా కూన వెంక‌టేశ్ గౌడ్‌ను పేరును ప్ర‌క‌టించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -