Friday, May 3, 2024
- Advertisement -

క్రిస్టియనో రోనాల్డో 77 కోట్ల ఆర్థిక సాయం

- Advertisement -

కేర‌ళ‌ను భారీ వ‌ర్షాలు ముంచేతుత్తున్న సంగ‌తి తెలిసిందే.కేర‌ళ‌లో గ‌త 90 ఏళ్లలో ఇటువంటి వ‌ర్షాలను ఎప్పుడు చూడ‌లేద‌ని వాత‌వర‌ణ శాఖ తెలిసింది.భారీ వ‌ర్షాలు,వ‌ర‌ద‌ల వ‌ల్ల కేర‌ళ స‌ర్వ‌స్వం కోల్పోయింది.ఇక కేర‌ళ‌ను ఆదుకోవడినికి భార‌తదేశం మొత్తం న‌డుం బిగించింది.ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు కేర‌ళ‌కు ఆర్థిక సాయం చేశారు.సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు హీరోలు,నిర్మాత‌లు కేర‌ళ‌కు త‌మ సాయం చేశారు.తాజాగా పోర్చుగల్ దేశానికి చెందిన ప్ర‌పంచ మేటి ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ క్రిస్టియనో రోనాల్డో కేర‌ళ‌కు భారీ ఆర్థిక సాయం చేశాడు.వరదలతో పెను విపత్తులో ఉన్న కేరళకు 77 కోట్ల భారీ విరాళం ఇచ్చాడు అంటే అన్ని రాష్ట్రాల కలిపి ఇచ్చినా ఇంత ఇచ్చి ఉండరు. ఎక్కడో పోర్చుగల్ దేశం అత‌ను మ‌న ఇండియాకు ఎందుకు అంత సాయం చేశాడ‌ని అంద‌రు చ‌ర్చించుకుంటున్నారు.

దీనికి ఒక్కే ఒక్క కార‌ణం మాన‌వ‌త్వం…కాష్టాల‌లో ఉన్నవారికి సాయం చేయ‌ల‌నే మ‌న‌స్సు ఉంటే చాలు, దేశం ఏది అయిన తనకు మానవత్వం ఉంది నేనూ మనిషిని అని నిరూపించాడు క్రిస్టియనో రోనాల్డో.ఇత‌ను మ‌న దేశంలో పెద్ద‌గా ఎవ‌రికి తెలియక‌పోవ‌చ్చు.కాని ఫుట్‌బాల్‌ను ప్రేమించే ప్ర‌తి ఒక్క‌రికి క్రిస్టియనో రోనాల్డో ప‌ర‌చియ‌స్తుడే.త‌న ఆట‌తో ప్ర‌పంచం మొత్తం అభిమానుల‌ను సంపాదించుకున్నాడు.మ‌న దేశంలో ఉంటు కోట్లు సంపాదిస్తున్న కోహ్లీ,ధోని వంటి వారు కూడా ఇప్ప‌టి వ‌ర‌కు కేర‌ళ విప‌త్తుపై జ‌స్ట్ ట్వీట్ చేసి ఊరుకున్నారు.కాని మ‌న దేశం కాకపోయిన కేర‌ళ‌కు ఇంత పెద్ద ఆర్థిక సాయం చేసి త‌న మంచి మ‌న‌స్సును చాటుకున్నాడు. క్రిస్టియనో రోనాల్డోను చూసి అయిన మ‌న దేశ‌పు ప్లేయ‌ర్లకు బుద్ది వ‌స్తుందో లేదో చూడాలి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -