- Advertisement -
కీపర్ దినేశ్ కార్తీక్ జాతీయ జట్టులోకి వచ్చాడు.దినేశ్ కార్తీక్ వన్డే క్రికెట్ జట్టలో సభ్యుడిగా ఉన్నప్పటికి టెస్ట్ క్రికెట్ ఆడి చాలాకాలం అయింది.అఫ్గానిస్తాన్తో జరిగే ఏకైక చారిత్రాత్మక టెస్టుకు దినేశ్ కార్తీకఖని సెలెక్ట్ చేశారు. వృద్దిమాన్ సాహా కుడి బొటనవేలికి గాయమైంది.
దీంతో అఫ్గాన్తో జరిగే టెస్టుకు తాను సిద్దంగా లేనట్లు సాహా ఇటీవల ప్రకటించాడు. ఈ నేపథ్యంలో సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తీక్కు బీసీసీఐ అవకాశం కల్పించింది. బెంగళూరు వేదికగా జూన్ 14న ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ టెస్టుల్లో అఫ్గాన్కు అరంగేట్ర మ్యాచ్ అన్న విషయం తెలిసిందే.