- Advertisement -
ఐపీఎల్ 2019 సీజన్ సొంత స్టేడియంలో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో ముంబయ్ చేతిలో ధోని సేన చిత్తుచిత్తుగా ఓడింది. చెపాక్ వేదికగా ముంబయి ఇండియన్స్తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో తేలిపోయిన చెన్నై జట్టు 6 వికెట్ల తేడాతో ఓడిపోయి ఫైనల్ అవకాశాన్ని చేజార్చుకుంది. దీంతో ధోని సేన నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యింది. సోషల్మీడియాలో ధోనీపై విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు అభిమానులు.